E-PAPER

ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
addamtelugudailynews.com

ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..

09 Dec 2023, 10:16 pm ADDAMTELUGUDAILYNEWS

అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి మొహమాటలకు పోకుండా.. బలమైన అభ్యర్థులుగా తేలితేనే టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుండడం విశేషం. ఈ విషయంలో సీనియర్లను సైతం పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతుండడం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.

 

సుమారు 9 మంది మంత్రులకు ఈసారి టిక్కెట్లు దక్కవని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడున్న క్యాబినెట్లో 40 శాతం మందికి ఈసారి టిక్కెట్ల విషయంలో మొండి చేయి చూపుతారని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. టికెట్లు ఇవ్వని జాబితాలో తమ పేరు ఉంటుందోనని బెంగ వెంటాడుతోంది. ఇప్పటికే మంత్రులకు జగన్ వర్తమానం అందించారని.. పరిస్థితి మెరుగుపరుచుకోవాలని సూచించారని.. ఈ జాబితాలో కొందరు సీనియర్లు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Generating image…

అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి మొహమాటలకు పోకుండా.. బలమైన అభ్యర్థులుగా తేలితేనే టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుండడం విశేషం. ఈ విషయంలో సీనియర్లను సైతం పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతుండడం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.

 

సుమారు 9 మంది మంత్రులకు ఈసారి టిక్కెట్లు దక్కవని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడున్న క్యాబినెట్లో 40 శాతం మందికి ఈసారి టిక్కెట్ల విషయంలో మొండి చేయి చూపుతారని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. టికెట్లు ఇవ్వని జాబితాలో తమ పేరు ఉంటుందోనని బెంగ వెంటాడుతోంది. ఇప్పటికే మంత్రులకు జగన్ వర్తమానం అందించారని.. పరిస్థితి మెరుగుపరుచుకోవాలని సూచించారని.. ఈ జాబితాలో కొందరు సీనియర్లు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Recent News :

Manasakshigonthuka Reporter
addamtelugudailynews.com

ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..

అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి మొహమాటలకు పోకుండా.. బలమైన అభ్యర్థులుగా తేలితేనే టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుండడం విశేషం. ఈ విషయంలో సీనియర్లను సైతం పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతుండడం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది.

 

సుమారు 9 మంది మంత్రులకు ఈసారి టిక్కెట్లు దక్కవని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడున్న క్యాబినెట్లో 40 శాతం మందికి ఈసారి టిక్కెట్ల విషయంలో మొండి చేయి చూపుతారని టాక్ నడుస్తోంది. దీంతో మంత్రుల్లో టెన్షన్ ప్రారంభమైంది. టికెట్లు ఇవ్వని జాబితాలో తమ పేరు ఉంటుందోనని బెంగ వెంటాడుతోంది. ఇప్పటికే మంత్రులకు జగన్ వర్తమానం అందించారని.. పరిస్థితి మెరుగుపరుచుకోవాలని సూచించారని.. ఈ జాబితాలో కొందరు సీనియర్లు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!