E-PAPER

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
addamtelugudailynews.com

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

30 Aug 2026, 6:54 pm ADDAMTELUGUDAILYNEWS

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం

గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ, వాటి అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే లక్ష్యంతో “కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ పోరుబాటలో భాగంగా బచ్చన్నపేట మండలంలో కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమాలునిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనివారుపిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా “100 రోజుల్లో హామీలను అమలు చేస్తాం” అని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే పోరుబాట ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ పోరాటంలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు.సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రజా సమస్యలపై జరిగే ఈ పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Generating image…

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం

గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ, వాటి అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే లక్ష్యంతో “కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ పోరుబాటలో భాగంగా బచ్చన్నపేట మండలంలో కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమాలునిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనివారుపిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా “100 రోజుల్లో హామీలను అమలు చేస్తాం” అని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే పోరుబాట ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ పోరాటంలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు.సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రజా సమస్యలపై జరిగే ఈ పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Recent News :

Manasakshigonthuka Reporter
addamtelugudailynews.com

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

బచ్చన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై ఉద్యమం

గంగం సతీష్ రెడ్డి, ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో పోరుబాట

కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ, వాటి అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే లక్ష్యంతో “కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ పోరుబాటలో భాగంగా బచ్చన్నపేట మండలంలో కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో నిరసనకార్యక్రమాలునిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనివారుపిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా “100 రోజుల్లో హామీలను అమలు చేస్తాం” అని చెప్పిన ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే పోరుబాట ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈ పోరాటంలో భాగంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు.సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రజా సమస్యలపై జరిగే ఈ పోరాటానికి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!